విరాళంగా వెండి వస్తువులు
ABN , First Publish Date - 2021-08-28T05:08:06+05:30 IST
మద్దకెర గ్రామంలోని సాయినగర్ కాలనీలో నివసించే బెనకప్పగారి నెట్టెకల్లు, వెంకటలక్ష్మి దంపతులు షిర్డీసాయిబాబా దేవాలయానికి వెండి వస్తువులను విరాళంగా అందజేశారు.
![విరాళంగా వెండి వస్తువులు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082711364114/08272021233710n36.jpg)
మద్దికెర, ఆగస్టు 27: మద్దకెర గ్రామంలోని సాయినగర్ కాలనీలో నివసించే బెనకప్పగారి నెట్టెకల్లు, వెంకటలక్ష్మి దంపతులు షిర్డీసాయిబాబా దేవాలయానికి వెండి వస్తువులను విరాళంగా అందజేశారు. శుక్రవారం ఆలయ నిర్వాహకులు రామాంజనేయులు, టైలర్ హరి, సంపత్స్వామికి వెండి గిన్నె, గెరిటను అందించారు. కార్యక్రమంలో బెనకప్పగారి హరికృష్ణ, సుజాత ఉన్నారు.