ఆరుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-01-12T05:47:17+05:30 IST
జిల్లాలో గత 24 గంటల్లో 2,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి వైరస్ నిర్ధారణ అయింది.

కర్నూలు(హాస్పిటల్), జనవరి 11: జిల్లాలో గత 24 గంటల్లో 2,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 60,693కు చేరింది. ఇందులో 111 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 60,095 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు.