పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-12-08T05:47:59+05:30 IST
నంద్యాల మండలం పులిమద్ది గ్రామ శివారులో 12మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ మురళీమోహన్రావు తెలిపారు.
![పేకాటరాయుళ్ల అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 7: నంద్యాల మండలం పులిమద్ది గ్రామ శివారులో 12మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ మురళీమోహన్రావు తెలిపారు. పేకాట స్థావరంపై దాడి చేసి వారి వద్ద ఉన్న ప్లేకార్డులు, రూ.49,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.