రెండెకరాల అరటి తోటను..
ABN , First Publish Date - 2021-02-06T05:15:25+05:30 IST
మండలంలోని ఆలమూరు గ్రామంలో బొగదమ్మ అనే మహిళా రైతు తన అరటి తోటను పాడి గేదెలకు వదిలేశారు.
![రెండెకరాల అరటి తోటను..](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020511404416/02052021234245n86.jpg)
- పశువులకు వదిలేసిన మహిళా రైతు
రుద్రవరం, ఫిబ్రవరి 5: మండలంలోని ఆలమూరు గ్రామంలో బొగదమ్మ అనే మహిళా రైతు తన అరటి తోటను పాడి గేదెలకు వదిలేశారు. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో అరటి తోట సాగు చేశారు. కొనేవారు రాక, గిట్టుబాటు ధర లేకపోవడంతో శుక్రవారం పశువులకు వదిలేశారు.