Visakha పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2021-08-27T16:39:09+05:30 IST
విశాఖ పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు.
![Visakha పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విశాఖపట్నం: విశాఖ పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పోర్టులను ప్రైవేటీకరించవద్దంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు.