ఏపీలో మహిళల రక్షణ మిథ్యే: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-02-25T16:52:50+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

ఏపీలో మహిళల రక్షణ మిథ్యే: బుద్దా వెంకన్న

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘సొంత చెల్లెళ్లకే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిథ్యే. ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డి అనూషని దారుణంగా హత్య చేస్తే లేని దిశ చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశించడం రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.






Updated Date - 2021-02-25T16:52:50+05:30 IST