రోడ్కెక్కిన SRYSP విద్యాసంస్థల విద్యార్థులు

ABN , First Publish Date - 2021-10-29T21:16:28+05:30 IST

కృష్ణాజిల్లా: చర్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్కెక్కారు.

రోడ్కెక్కిన SRYSP విద్యాసంస్థల విద్యార్థులు

కృష్ణాజిల్లా: చర్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్కెక్కారు. విద్యా సంవత్సరం మధ్యలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం తమ భవిష్యత్‌తో ఆటలాడుతోందని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2021-10-29T21:16:28+05:30 IST