అత్తింటి వారిపై వేధింపుల కేసు

ABN , First Publish Date - 2021-04-13T06:10:04+05:30 IST

అత్తింటి వారిపై వేధింపుల కేసు

అత్తింటి వారిపై వేధింపుల కేసు

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 12: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై ఒక వివాహిత  ఫిర్యాదు చేయగా సోమవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామారావు తెలిపారు. ముక్త్యాలకు చెందిన పావనికి జగ్గయ్యపేటకు చెందిన చిట్టిప్రోలు అనిల్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఏ పని చేయకుండా ఉంటున్న భర్త అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని పావని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-04-13T06:10:04+05:30 IST