కొత్తగా 18 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-31T06:39:44+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
![కొత్తగా 18 కరోనా కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 1,20,715కు చేరాయి. మరణాలు 1,479 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,19,089 మంది కోలుకున్నారు. 133 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.