ఇద్దరు మృతి... 71 కేసులు
ABN , First Publish Date - 2021-10-14T06:35:59+05:30 IST
జిల్లాలో బుధవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు.
![ఇద్దరు మృతి... 71 కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసులు 1,18,315కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,403కి చేరింది. ఇప్పటి వరకు 1,16,119 మంది కోలుకున్నారు.