రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: సీఎం జగన్
ABN , First Publish Date - 2021-01-26T12:44:56+05:30 IST
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్పదని అన్నారు. రాజ్యాంగ స్పూర్తితోనే ఏపీలో 20 నెలలుగా పాలన కొనసాగుతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.