మెగా జాబ్‌మేళాలో 404 మందికి ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-12-31T05:44:49+05:30 IST

ఆంధ్రా లయోలా కళాశాల, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రనైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లయోలా కళాశాలలో గురువారం మెగా జాబ్‌మేళా జరిగింది.

మెగా జాబ్‌మేళాలో   404 మందికి ఉద్యోగాలు

మెగా జాబ్‌మేళాలో 

404 మందికి ఉద్యోగాలు

భారతీనగర్‌, డిసెంబరు 30: ఆంధ్రా లయోలా కళాశాల, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌  సహకారంతో  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రనైపుణ్యాభి వృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో లయోలా కళాశాలలో  గురువారం మెగా జాబ్‌మేళా జరిగింది. ఈ మేళాలో ప్రముఖ మహీంద్ర, విప్రో, స్టార్‌టెక్‌, టాటాస్కై, డి-మార్ట్‌, మెడ్‌ప్లస్‌ తదితర  33 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాలో ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, బబీటెక్‌, డిగ్రీ, పోస్ట్‌  గ్రాడ్యుయేషన్‌ , ఫార్మసీ అర్హత కలిగిన విద్యార్థులు పాల్గొనగా వారిలో  404 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్‌లు అందజేశారు. ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జీఏపీ కిశోర్‌, కో-ఆర్డినేటర్‌ ఎంప్లాయబిలిటీ స్కిల్‌ అఽఽధికారి. డాక్టర్‌ జి.సహాయభాస్కరన్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధికారి పి.ప్రణయ్‌, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ మోహన్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:44:49+05:30 IST