బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-07-13T05:08:29+05:30 IST
ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఎస్పీ దేవప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
![బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప(క్రైం), జూలై 12: ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఎస్పీ దేవప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.