హను మద్వాహనంపై శ్రీరంగనాథుడు
ABN , First Publish Date - 2021-03-01T04:42:22+05:30 IST
గ నాథస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వా మి వారు హను మద్వాహనం పై దర్శనమిచ్చా రు.
పులివెందుల రూరల్, ఫిబ్రవ రి 28: రంగ నాథస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వా మి వారు హను మద్వాహనం పై దర్శనమిచ్చా రు. ఫిబ్రవరి 25వ తేదీ నుం చి శ్రీదేవి భూదే వి సమేత రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతు న్నాయి. ఆదివారం భక్తులు హనుమద్వాహనంపై స్వామి వారిని భక్తులు దర్శించారు.