ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-02-27T04:55:00+05:30 IST
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకో వాలని ఎవరూ భయ పడాల్సిన అవస రం లేదని అర్బన్ సీఐ సదాశివయ్య పేర్కొన్నారు.
ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకో వాలని ఎవరూ భయ పడాల్సిన అవస రం లేదని అర్బన్ సీఐ సదాశివయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పీహెచ్ సీలో ఎర్రగుంట్ల సీఐ సదాశివయ్య, ఎస్ఐ నరసింహుడు, పోలీసు బృందం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంద ర్భంగా సీఐ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయిం చు కోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బం దులు ఉండవన్నారు. 21మంది పోలీసు సిబ్బందితోపాటు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్స్కు కూడా శుక్రవారం వ్యాక్సిన్ వేసినట్లు ఆసుప త్రి వర్గాల వారు తెలిపారు.