వీరభద్రస్వామి రాజగోపురం నిర్మాణానికి విరాళాలు

ABN , First Publish Date - 2021-09-04T05:17:27+05:30 IST

శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కడపకు చెందిన తంబళ్ల శ్రీలత, విశ్వం దంపతులు రూ.1,00,116లు, కర్ణాటక రాష్ట్రం హోసూరుకు చెందిన మంజుమాత, రాజ్‌గురు దంపతులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు.

వీరభద్రస్వామి రాజగోపురం నిర్మాణానికి విరాళాలు

రాయచోటి, సెప్టెంబరు3:  శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కడపకు చెందిన తంబళ్ల శ్రీలత, విశ్వం దంపతులు రూ.1,00,116లు, కర్ణాటక రాష్ట్రం హోసూరుకు చెందిన మంజుమాత, రాజ్‌గురు దంపతులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అకౌంట్‌లో జమ చేసినట్లు ఈవో తెలిపారు. 

Updated Date - 2021-09-04T05:17:27+05:30 IST