పశు నష్టపరిహార చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2021-11-28T04:54:04+05:30 IST
ఈ నెల 19 నుంచి 21 వరకు వచ్చిన తుఫాను కా రణంగా చనిపోయి న గొర్రెలు, మేకల పెంపకం దారులకు నష్టపరిహారాన్ని ప శువైద్యాధికారి నరసింహారెడ్డి అందజేశారు.
గోపవరం, నవంబ రు 27: ఈ నెల 19 నుంచి 21 వరకు వచ్చిన తుఫాను కా రణంగా చనిపోయి న గొర్రెలు, మేకల పెంపకం దారులకు నష్టపరిహారాన్ని ప శువైద్యాధికారి నరసింహారెడ్డి అందజేశారు. లక్కవారిపల్లె వాసి అంకయ్యకు చెందిన ఐదు గొర్రెలు, ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నారాయణకు రెండు మేకలు చనిపోయాయని అంకయ్యకు ఐదు గొర్రెలకు రూ.15 వేలు, నారాయణ రెండు మేకలకు గాను రూ.6 వేల చెక్కులను అందజేశారు. కార్యకమ్రంలో పశువైద్య సిబ్బంది మేరీ, అభిలాష్, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.