ఇన్చార్జ్ ఎస్ఈగా ధనలక్ష్మి
ABN , First Publish Date - 2021-12-31T05:13:57+05:30 IST
కడప నగరపాలక సంస్థ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీరుగా ఈఈ ధనలక్ష్మిని నియమిస్తూ కమిషనర్ రంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈగా విధులు నిర్వరిస్తున్న సత్యనారాయణ ఆరోగ్యం నిమిత్తం 19 రోజుల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా ధనలక్ష్మిని నియమించారు.
![ఇన్చార్జ్ ఎస్ఈగా ధనలక్ష్మి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 30: కడప నగరపాలక సంస్థ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీరుగా ఈఈ ధనలక్ష్మిని నియమిస్తూ కమిషనర్ రంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈగా విధులు నిర్వరిస్తున్న సత్యనారాయణ ఆరోగ్యం నిమిత్తం 19 రోజుల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా ధనలక్ష్మిని నియమించారు. ఆమె తన రెగ్యులర్ విధులతో పాటు సూపరింటెండెంట్ విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.