పాఠశాలలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ

ABN , First Publish Date - 2021-09-08T04:47:15+05:30 IST

అట్లూరు సహా సోమేశ్వరపురంలోని జిల్లా పరిష త్తు ఉన్నత పాఠశాలలు, ఎంఆర్‌సీలను కడప డివిజన్‌ డిప్యూటీ డీఈఓ నా గేశ్వరరావు ఆకస్మిక తని ఖీ చేశారు.

పాఠశాలలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ
అట్లూరు జరుగుతున్న నాడు - నేడు పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ డిఈఓ నాగేశ్వరరావు

అట్లూరు, సెప్టెంబరు 7: అట్లూరు సహా సోమేశ్వరపురంలోని జిల్లా పరిష త్తు ఉన్నత పాఠశాలలు, ఎంఆర్‌సీలను కడప డివిజన్‌ డిప్యూటీ డీఈఓ నా గేశ్వరరావు ఆకస్మిక తని ఖీ చేశారు. ఆయా పాఠశాలల రికార్డులు, మధ్యా హ్న భోజన పథకాన్ని పరిశీలించారు. నాడు - నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అట్లూరు ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సోమేశ్వరపురం ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం ధనలక్ష్మి, వ్యాయా మ ఉపాధ్యాయులు రమేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-08T04:47:15+05:30 IST