ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
ABN , First Publish Date - 2021-09-19T04:59:28+05:30 IST
డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వేంపల్లె వైఎస్సా ర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఇన్చార్జి ప్రిన్సిపా ల్ డాక్టర్ బాలనారాయణ ప్రకటించారు.
వేంపల్లె, సెప్టెంబరు 18: డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వేంపల్లె వైఎస్సా ర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఇన్చార్జి ప్రిన్సిపా ల్ డాక్టర్ బాలనారాయణ ప్రకటించారు. శనివారం కళా శాలలో విద్యార్థుల సందేహాల ను తీర్చేందుకు హెల్ప్డెస్క్ కమిటీని నియమించారన్నారు.
17 నుంచి ఆన్లైన్ ప్రక్రియ మొదలైందని, 23 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ ఉం టుందన్నారు. 30 నుంచి వచ్చే నెల1వ తేదీ వరకు విద్యార్థులు తమ అలాంట్ మెంట్ను కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.