62,047 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-11-10T05:11:34+05:30 IST

మిర్చియార్డుకు మంగళవారం 63,902 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 62,047 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

62,047 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు మంగళవారం 63,902 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 62,047 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 11,161 టిక్కీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.12,300, నాన ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.14,600, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,000, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.12,000, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.14,500, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-11-10T05:11:34+05:30 IST