Gunturలో చిట్టీల పేరిట మోసం

ABN , First Publish Date - 2021-12-04T13:50:54+05:30 IST

జిల్లాలోని ఫిరంగిపురం మండలం పోనుగుపాడులో దంపతులు చిట్టీల పేరిట మోసానికి పాల్పడ్డారు.

Gunturలో చిట్టీల పేరిట మోసం

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలం పోనుగుపాడులో దంపతులు చిట్టీల పేరిట మోసానికి పాల్పడ్డారు. భీమేశ్వర రావు, అతని భార్య సుబ్బాయమ్మ దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. బాధితుల్లో ఫిరంగిపురంతో పాటు గుంటూరు, నరసరావుపేట వాసులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-04T13:50:54+05:30 IST