టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ అభ్యంతరం
ABN , First Publish Date - 2021-10-26T16:42:54+05:30 IST
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
గుంటూరు: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాడి కేసులో 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మూడు దఫాలుగా ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. కాగా ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని క్రిందిస్థాయి సిబ్బంది చెబుతోంది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని విచారణ సిబ్బంది తెలిపింది.