వేమూరులో కోడి పందాల వద్ద ఘర్షణ
ABN , First Publish Date - 2021-01-15T19:59:46+05:30 IST
జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో కోడి పందాల వద్ద ఘర్షణ చోటు చేసుకుంది.
గుంటూరు: జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో కోడి పందాల వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. మార్కెట్ యార్డు ఛైర్మన్పై పందెం వేసిన వాళ్ళు దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. వివాద సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే మేరుగ మైక్ తీసుకోని గొడవ సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంతంగా కోడి పందాలు తిరిగి మొదలయ్యాయి.