26 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-11-22T05:18:28+05:30 IST
జిల్లాలో కొత్తగా 26 మందికి కరోనా వైరస్ సోకింది.

గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 26 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో గుంటూరు నగరంలో 18, వట్టిచెరుకూరులో 1, తాడేపల్లిలో 1, సత్తెనపల్లిలో 1, ప్రత్తిపాడులో 1, మంగళగిరిలో 1, నరసరావుపేటలో 1, నాదెండ్లలో 1, తెనాలిలో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.