గుర్తుతెలియని వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-12-07T06:55:05+05:30 IST
ద్వారపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు వద్ద సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని ఒక వృద్ధుడు (60) రైలు క్రింద పడి మృతి చెందాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు.
![గుర్తుతెలియని వృద్ధుడి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మండపేట డిసెంబరు 6: ద్వారపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు వద్ద సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని ఒక వృద్ధుడు (60) రైలు క్రింద పడి మృతి చెందాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ లోవరాజు తెలిపారు.