టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ ఓ బాధ్యతగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-07T07:05:03+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగబోయే ఎన్నికల నిర్వహణను పీవో, ఏపీవోలు బాధ్యతగా తీసుకుని పోలింగ్ విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు శామ్యూల్ ఆనంద్కుమార్ సూచించారు.