నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష
ABN , First Publish Date - 2021-12-26T05:39:47+05:30 IST
రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి పిఠాపురానికి చెందిన ఎ.వెంకటలక్ష్మీనారాయణ రూ.లక్ష విరాళాన్ని ఈవో త్రినాథరావుకు శనివారం అందజేశారు.
![నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అన్నవరం, డిసెంబరు 25: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి పిఠాపురానికి చెందిన ఎ.వెంకటలక్ష్మీనారాయణ రూ.లక్ష విరాళాన్ని ఈవో త్రినాథరావుకు శనివారం అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీఏటా ఏప్రిల్ 11న అన్నదానం జరిపించాలని కోరారు. దాతను ఈవో అభినందించారు.