వశిష్ఠ గోదావరిలో జాలరి గల్లంతు
ABN , First Publish Date - 2021-07-27T06:25:01+05:30 IST
రాజోలు నున్నవారి బాడవకు చెందిన జాలరి కొప్పాడి కనకరాజు (55) రాజోలు వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడని రాజోలు ఎస్ఐ బి.కృష్ణమాచారి తెలిపారు.
రాజోలు, జూలై 26: రాజోలు నున్నవారి బాడవకు చెందిన జాలరి కొప్పాడి కనకరాజు (55) రాజోలు వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడని రాజోలు ఎస్ఐ బి.కృష్ణమాచారి తెలిపారు. ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నట్టు తెలిపారు.