rajahmundry: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
ABN , First Publish Date - 2021-12-15T13:38:11+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈనెల 8న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి 11న కరోనా పరీక్షలు నిర్వహించగా...అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాధితుడు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఒమైక్రాన్ నిర్ధారణ కోసం బాధితుడి నుంచి పంపిన వైద్యాధికారులు రక్తనమూనాలు సేకరించి ల్యాబరేటరిలకు తరలించారు.