ముక్కంటి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2022-01-01T05:18:58+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరుడిని శుక్రవారం లక్నో హైకోర్టు న్యాయమూర్తి సురభ్ లవనీయ, విశాఖపట్టణం దక్షిణ ఎమ్మెల్యే గణేష్కుమార్ దర్శించుకున్నారు.
![ముక్కంటి సేవలో ప్రముఖులు](https://media.andhrajyothy.com/appimg/galleries/192112311146586/12312021234811n68.gif)
శ్రీకాళహస్తి, డిసెంబరు 31: శ్రీకాళహస్తీశ్వరుడిని శుక్రవారం లక్నో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురభ్ లవనీయ, విశాఖపట్టణం దక్షిణ ఎమ్మెల్యే గణేష్కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు ప్రముఖులకు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్, పీఆర్వో హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.