11 నుంచి పద్మావతి వర్సిటీలో పీజీ తరగతులు
ABN , First Publish Date - 2021-02-05T05:49:08+05:30 IST
పద్మావతి వర్సిటీలో ఇటీవల పీజీలో చేరిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచీ తరగతులు ప్రారంభం కానున్నాయి
![11 నుంచి పద్మావతి వర్సిటీలో పీజీ తరగతులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 4: పద్మావతి వర్సిటీలో ఇటీవల పీజీలో చేరిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సువర్ణలతాదేవి గురువారం తెలిపారు.