మంత్రుల బాటలో...
ABN , First Publish Date - 2021-12-19T05:51:10+05:30 IST
తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు.
![మంత్రుల బాటలో...](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మండల మీట్కు మీడియా నోఎంట్రీ
తవణంపల్లె, డిసెంబరు 18: తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు. ఆహ్వానించి బయటకు పంపండం ఏంటని విలేకరులు ప్రశ్నించగా సమావేశం ముగిశాక వివరాలు వెల్లడిస్తామని ఎంపీడీవో చెప్పారు.