Chittoorలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-21T16:19:19+05:30 IST
జిల్లాలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు: జిల్లాలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు బైక్ దొంగలు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి పది బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన దొంగలను పోలీసులు రిమాండ్కు తరలించారు.