24 గంటల్లో 11 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-27T05:24:49+05:30 IST

జిల్లాలో సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.

24 గంటల్లో 11 కరోనా కేసులు

తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.  వీటితో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 89637 చేరుకుంది. వీటిలో 124 యాక్టివ్‌ కేసులున్నాయి. జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 847కు చేరింది. 

Updated Date - 2021-01-27T05:24:49+05:30 IST