రిజర్వాయర్లో పెరుగుతున్న నీటిమట్టం
ABN , First Publish Date - 2021-08-02T06:20:17+05:30 IST
మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. హంద్రీనీ వా కాలువ ద్వారా కృషా జలాలు వడివడిగా తరలివస్తున్నాయి.
బెళుగుప్ప, ఆగస్టు 1: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. హంద్రీనీ వా కాలువ ద్వారా కృషా జలాలు వడివడిగా తరలివస్తున్నాయి. రిజర్వాయర్ 1.681 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 0.626 టీఎంసీలు నీరునిల్వ ఉన్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. 1064 క్యూసెక్యులు ఇ న్ఫ్లో ఉందన్నారు.