పోలింగ్ బూతల వద్ద బందోబస్తు
ABN , First Publish Date - 2021-11-02T05:55:38+05:30 IST
పెనుకొండలో ఈ నెల 15న పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూతలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల ని డీఎస్పీ రమ్య పేర్కొన్నారు.
![పోలింగ్ బూతల వద్ద బందోబస్తు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110212241024/11022021002450n41.jpg)
పెనుకొండ టౌన, నవంబరు 1: పెనుకొండలో ఈ నెల 15న పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూతలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల ని డీఎస్పీ రమ్య పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, కోనాపురం తదితర గ్రామాల్లోని పోలింగ్ బూతలలో పరిశీలించారు. ఈ క్రమంలో ఓటర్లకు అనుకూలంగా ఉన్నాయా లేదా, తదితర వాటిని పోలింగ్కు వచ్చే రహదారుల గురించి ఆరాతీశారు. జరుగనున్న ఎన్నికలకు గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమే్షబాబు పాల్గొన్నారు.