ఎస్పీని కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-27T05:57:54+05:30 IST
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశా రు.
అనంతపురం, జూలై26 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశా రు. ఆయన సోమవారం జిల్లా ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన...
అనంతపురం క్లాక్టవర్ : ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన లిఖిత, మాజీ చైర్మన పామిడి వీరాంజనేయులు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. బ్యాంకు చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీకి వివరించారు.