ఆరుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-12-25T06:27:43+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురికి కరోనా సోకినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు

ఆరుగురికి కరోనా

అనంతపురం వైద్యం, డిసెంబరు24: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురికి కరోనా సోకినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొత్త మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 158216 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 157100 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది మరణించగా ప్రస్తుతం 23 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-25T06:27:43+05:30 IST