9 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-12-01T05:53:52+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరణాలు నమోదు కా లేదు.
అనంతపురం వైద్యం నవంబరు 30: జిల్లాలో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరణాలు నమోదు కా లేదు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,58, 034 మంది వైరస్ బారిన పడ్డారు. అందులో 1,56, 876 మంది కోలుకోగా.. 1,093 మంది మరణించారు. ప్రస్తు తం 65 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.