59 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-08-02T06:15:08+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 59 మందికి కరోనా పాజిటివ్ ని ర్ధారణ అయినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు
అనంతపురం వైద్యం, ఆగస్టు1: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 59 మందికి కరోనా పాజిటివ్ ని ర్ధారణ అయినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. అయితే మరణాలు నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 156331 మందికి కరోనా సోకింది. ఇం దులో 154901 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1078 మంది మరణించారు. ప్రస్తుతం 352 మంది చికిత్స పొం దుతున్నట్లు అధికారులు వెల్లడించారు.