ఎస్కేయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం
ABN , First Publish Date - 2021-05-30T05:47:12+05:30 IST
ఎస్కేయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా బాలసుబ్రహ్మణ్యాన్ని ని యమిస్తూ వీసీ రామకృష్ణారెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ర్టార్ కృష్ణకుమారి శనివారం ఆదేశాలు జారీ చేశారు.
![ఎస్కేయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అనంతపురం, మే29 : ఎస్కేయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా బాలసుబ్రహ్మణ్యాన్ని ని యమిస్తూ వీసీ రామకృష్ణారెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ర్టార్ కృష్ణకుమారి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఈ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా కొనసా గుతున్నారు. విబాగాధిపతి స్కీయాడ్ డైరెక్టర్గా, వైస్ ప్రిన్సిపాల్గా, వార్డెనగా పలు పదవులు నిర్వహించారు. ఇటీవలే ఉత్తమ ఉపాధ్యాయు డిగా అవార్డు అందుకున్నారు. ప్రొఫెసర్ బాలసు బ్రహ్మణ్యంకు తెలుగుశాఖ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అభినందనలు తెలిపారు.