కఠోర దీక్షతో ఏదైనా సాధ్యం..
ABN , First Publish Date - 2021-12-02T06:00:50+05:30 IST
కఠోర దీక్ష చేస్తే ఏదైనా సాధించ వచ్చని అందుకు నిదర్శనం వాల్మీకి మహర్షి అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె
బుక్కపట్నం, డిసెంబరు 1: కఠోర దీక్ష చేస్తే ఏదైనా సాధించ వచ్చని అందుకు నిదర్శనం వాల్మీకి మహర్షి అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. బుధవా రం మండల పరిధిలోని పాముదుర్తి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహా విష్కరణ కార్యక్ర మానికి ముఖ్యఅ తిఽథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వాల్మీకి రామ యణాన్ని కఠోరదీక్షతో లిఖించిన మహనీయుడన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిసంఘం జిల్లానా యకులు అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ మండల కన్వీనర్ మలిరెడ్డి, సీనియర్ నాయకులు కాయగూ రల చంద్ర, గోపాలపురం గంగాధర్, మీసాల మురళి, కేశవ, శివయ్య, అజయ్రెడ్డి, ప్రసాద్, వాల్మీకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.