పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2021-10-18T06:02:29+05:30 IST
మండలంలోని చియ్యేడు పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమా న్ని నిర్వహించారు.
అనంతపురంరూరల్, అక్టోబరు17: మండలంలోని చియ్యేడు పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ పాఠ శాలలో 2005-06 విద్యా సంవత్సరంలో పది పూర్తి చేసుకు న్న విద్యార్థులు కలిశారు. ఒక రికొకరు పలకరించు కుంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు పనిచేసి న ఉపాధ్యాయులను సత్కరించారు. సహసంక్తి భోజనా లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనాటి విద్యార్థులు వారిపిల్లలతో పాఠశాలలో సందడి చేశారు.