లింగ నిర్ధారణ కేంద్రాల సమాచారమిస్తే రూ.25 వేలు
ABN , First Publish Date - 2021-10-17T05:55:52+05:30 IST
లింగ నిర్ధారణ చేసే కేం ద్రాలపై సమాచారం ఇచ్చిన వారికి రూ.25 వేలు ఇవ్వడంతోపాటు వారి వివరాలను గోప్యం గా ఉంచుతామని జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్, డెమో నాగరాజు శనివారం ప్రకటనలో తె లిపారు.
అనంతపురం వైద్యం, అక్టోబరు 16: లింగ నిర్ధారణ చేసే కేం ద్రాలపై సమాచారం ఇచ్చిన వారికి రూ.25 వేలు ఇవ్వడంతోపాటు వారి వివరాలను గోప్యం గా ఉంచుతామని జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్, డెమో నాగరాజు శనివారం ప్రకటనలో తె లిపారు. ఆ సమాచారా న్ని 104 నంబర్కుగానీ, జిల్లా వైద్యశాఖ అధికారికిగానీ, పీసీపీఎనడీటీ వెబ్సైట్కుగానీ ఇవ్వాలని సూచించారు.