మల్లికార్జునస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-02-22T11:10:30+05:30 IST
మల్లికార్జునస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దేముల్ : కందనెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ఉపవాసదీక్షలు విరమించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసాచారి, సర్పంచ్ మోహన్రెడ్డిలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి జగదీశ్వరయ్యస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.