మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-31T05:00:54+05:30 IST
మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే

చేవెళ్ల : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవా రం ప్రగతిభవన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 111 జీ వోను రద్దు చేయాలని, శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేటీఆర్ను ఎమ్మెల్యే కోరారు.