కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-27T04:33:58+05:30 IST

కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న వర్కర్లు

యాలాల : కేజీబీవీ వర్కర్ల  సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాలాలలోని కేజీబీవీ పాఠశాల వర్కర్లు బాలమణి, యాదమ్మ, సంతోష, కవిత , వెంకటమ్మ పేర్కొన్నారు. గురువారం వారు పాఠశాల ఎదుట కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు.  సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ వర్కర్లు అమృత, నవనీత, పుష్ప, అనిత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T04:33:58+05:30 IST