ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2020-12-01T05:25:31+05:30 IST
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన
నవాబుపేట: మైతాబ్ఖాన్గూడ గ్రామంలో ఆంజనేయవిగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అర్చకులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత స్వామి వారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ కాలె భవానీ, సర్పంచ్ అనితారంగారెడ్డి, ఎల్.రంగారెడ్డి పాల్గొన్నారు.