కొవిడ్-19 ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-05-30T09:11:35+05:30 IST
ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి కొవిడ్-19 ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ
వికారాబాద్ : ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి కొవిడ్-19 ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీజిల్లా కార్యదర్శి వై.మహేందర్ అన్నారు.
శుక్రవారం ఆర్డీవో కార్యా లయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ, శ్రమజీవులు అందరికీ ఆర్థికప్యాకేజీ కింద నెలకు రూ.10వేలు చొప్పున ఆరునెలలవరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, గీత, గోపాల్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.